ధాన్యం కొనుగోలు, మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
కథలాపూర్ మండలంలో రైస్ మిల్లులను ఆకస్మికంగా పరిశీలన....
ముద్ర, కోరుట్ల;
జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు, నిల్వలు మరియు మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్…