అన్యాయానికి అధికార ముద్ర వేస్తే కాంగ్రెస్ స్పీకర్ నిర్ణయంపై న్యాయపోరాటం బీజేఎల్పీ నేత మహేశ్వర్…
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అన్యాయానికి ప్రతినిధిగా మారిందని, ఫిరాయింపు ఎంఎల్ఏ ల పై స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని ఆయన ఆరోపించారు. నిర్మల్ లో ఆయన మీడియా తో మాట్లాడుతూ కడియం…