బృందావన్ కాలువను సుందరీకరణ చేస్తాం. -మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య.
ముద్ర, మోత్కూర్:
మోత్కూర్ మున్సిపాలిటీ లో ఉన్నటువంటి బృదావన కాలువను సుందరీకరణ చేస్తామని మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య అన్నారు. శనివారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని బృందావన్ కాలువను వారు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ…