అన్నదమ్ముల మధ్య గొడవ.. తమ్ముడిని హత్య చేసిన ముగ్గురికి 10 ఏళ్ల జైలు
ముద్ర, శేరిలింగంపల్లి :
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2016లో జరిగిన హత్య కేసులో ముగ్గురు నిందితులకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా కూకట్పల్లి కోర్టు తీర్పు వెలువరించిందని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ…