మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన ఎన్. ఎస్.యు.ఐ యువకులు
ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణానికి చెందిన ఎన్.ఎస్. యు.ఐ యువ నాయకులు మజర్ ఆధ్వర్యంలో పలువురు యువకులు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో బి ఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన…