బాసర ట్రిపుల్ ఐటీ మళ్ళీ మొదలైన మృత్యు ఘోష
ప్రతి ఏటా తప్పని మరణాలు
ప్రభుత్వాలు మారినా చర్యలు శూన్యం
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి లో విద్యార్థుల మృత్యుఘోష మళ్ళీ మొదలైంది. చదువుకుని బంగారు భవిష్యత్తున్న విద్యార్థులు అర్ధంతరంగా…