రోడ్డు ప్రమాదం లో ముగ్గురి దుర్మరణం – కల్వర్టు ను ఢీ కొన్న క్రూజర్ వాహనం
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
.............................................
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల, కోదాడ రహదారి పై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం లో ముగ్గురు దుర్మరణం చెందారు. పోలీసులు అందించిన వివరాలు…