ఘనంగా ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్ కార్యక్రమం
కోరుట్ల, ముద్ర
కథలాపూర్ మండలం పొతారం గ్రామం లో స్థానిక పీఎం శ్రీ ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం రోజు ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు హర్యానా సాంస్కృతిక నృత్యాలు, పాటలు…