ప్రగతి పథంలో పేదల సంక్షేమం అభివృద్ధి పనులకు సమప్రాధాన్యం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ముద్ర, ఖమ్మం :
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో సంక్షేమం పరుగులు పెడుతోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలన సాగుతోందన్నారు.
సంక్షేమ పథకాల అమలుతో పాటు…