మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీ ఆదాయం రూ.01 కోటి 01 లక్ష 24 వేల 258 రూపాయలు వచ్చింది. శుక్రవారం కొమురవెల్లిలోని ఆలయ ముఖ మండపంలో ఈఓ టీ.వెంకటేష్ ఆధ్వర్యంలో దేవాదాయ ఇన్స్పెక్టర్ పీ.విజయ లక్ష్మి…