ధ్వజారోహణంతో మొదలైన స్వర్ణగిరి బ్రహ్మోత్సవాలు
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన స్వర్ణగిరిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం శ్రీ వారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యార్చనలు పూర్తి చేశారు. అనంతరం వైనతేయ హవనం జరిపి బంగారు ధ్వజస్థంభం మీద గరుడ పటాన్ని ఎగురవేశారు.…