ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం
కామన్ స్కూల్ ఉంటేనే సమాజం ఉమ్మడి కుటుంబంగా ఎదుగుతుంది
ఈ లక్ష్యం దిశగానే రూ.20 వేల కోట్లతో 100 నియోజకవర్గాల్లో యుంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం
దేశంలో భూసంస్కరణలకు ఆధ్యుడు బూర్గుల రామకృష్ణారావు…