మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కంచర్ల
ముద్ర, మోత్కూర్:
రాగిబావి గ్రామంలో వార్డ్ సభ్యులు ఎలుగ యాదిరెడ్డి ,సత్తిరెడ్డి తండ్రి ఎలుగ భూపాల్ రెడ్డి అనారోగ్యంతో సోమ వారం మరణించడంతో మృతుని కుటుంబాన్ని బిఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి పరమార్శించి…