కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయాలనేది ముఖ్యమంత్రి లక్యం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల జిల్లాలో మహిళా దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న మంత్రి
ముద్ర, ఎండపల్లి:
మహిళలకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యంపై తొలి సంతకం చేసి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారని రాష్ట్ర…