హోలీ ఈవెంట్ పేరుతో మోసం: నిర్వాహకుడిపై కేసు నమోదు
ముద్ర కూకట్పల్లి:
రంగుల పండుగ హోలీ వేళ నగరంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఈవెంట్ పేరుతో సామాన్య ప్రజలను మోసం చేసిన నిర్వాహకుడిపై కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలికులు థెలిపిన వివరాల ప్రకారం.. ఖైతలాపూర్ గ్రౌండ్స్లో…