Take a fresh look at your lifestyle.
Browsing Tag

Farmers Problems

ధాన్యం కొనుగోలులో కేంద్ర నిబంధనల వల్ల ఆలస్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

నిబంధనలు సడలించి కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తడిసిన వరి ధాన్యం, మక్కజొన్నలను పరిశీలించిన మంత్రి అడ్లూరి.. ముద్ర, కరీంనగర్ : అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల…

రైతులకు యూరియా పంపిణీలో ప్రస్తుత విధానాన్ని మార్చాలి సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో

చిలుకూరు, ముద్ర: రైతులకు యూరియా పంపిణీలో ప్రస్తుత విధానాన్ని మార్చాలని చిలుకూరు మండల కేంద్రంలో కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై బుధవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ మండల కౌన్సిల్ సభ్యులు…