డాక్టరేట్ అవార్డు సాధించిన డా.మల్సూర్ తిరుమల
ముద్ర నడిగూడెం...
తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, కాగిత రామచంద్రాపురం గ్రామానికి చెందిన డా.మల్సూర్ తిరుమల, జూలజీ విభాగంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పి హెచ్ డి పట్టాను సాధించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని…