అన్నదానం ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
కత్తితో గన్నుతో కాకుండా కలంతో పెన్నుతో పోరాట యుద్ధం చేసి గెలిచిన యోధుడు అన్ని వర్గాలకు హక్కులను సాధించిన ధీరుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.…