నాణ్యమైన ఆహార భద్రతా నియమాలను పాటించాలి -అదనపు కలెక్టర్ రాజేశ్వరి
ముద్ర, వికారాబాద్ బ్యూరో: ప్రజలందరికీ నాణ్యమైన ఆహారం అందాలనే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి తెలిపారు.
సోమవారం కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో ఆహార భద్రత సలహా కమిటీ సమావేశం…