ఆహార భద్రతా చట్టం పకడ్బందీగా అమలు చేయాలి-రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి
(ముద్ర, ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా ప్రతినిధి):
ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన పౌష్ఠికాహారం అందించాలని ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణమే…