18 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం తీసుకోండి-కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి…
* యాసంగి ధాన్యం సేకరణ గడువు రెండు నెలలు పొడిగించండి
* బాయిల్డ్ రైస్లో అయిదు శాతం నూకకు అనుమతించండి
* 2014-15 బకాయిలు రూ.1,468.94 కోట్లు విడుదల చేయండి
ఢిల్లీ: వానాకాలం పంటకు (2025-26 సీజన్) సంబంధించి తాము…