సిపిఎం గ్రామ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
చిట్యాల ముద్ర :
యుద్ధం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరగటంతో పాటు గ్యాస్ సరఫరా లో అనేక రకాల ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో…