బస్టాండ్ దొంగతనం ఛేదించిన పోలీసులు…
జోగిపేట, ముద్ర ప్రతినిధి
జోగిపేట బస్టాండ్ లో ఆదివారం జరిగిన బంగారం చోరీ కేసును మంగళవారం జోగిపేట పోలీసులు ఛేదించారు. జోగిపేట సిఐ అనిల్ కుమార్ కేసు కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. అల్లాదుర్గం గ్రామానికి చెందిన చేగురు లక్ష్మి ఆదివారం…