రోగులకు మెరుగైన వైద్యం అందించాలి -సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి
సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :
జిల్లాలో గర్భస్థ ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరగాలని, రోగులకు ఓపికగా మెరుగైన వైద్యం అందిస్తూ వారికి భరోసా ఇవ్వాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. చేర్యాల పట్టణంలోని సామాజిక…