Take a fresh look at your lifestyle.
Browsing Category

Siddipet District

ముఖ్యమంత్రి ప్రకటించిన వేతనాల పెంపులో శాస్త్రీయత లేదు

* వేతనాలు పెంచడం అంటే కోత విధించడమేనా * ప్రస్తుతం ఉన్న వేతనలకన్నా తగ్గుతున్నాయి * CITU జిల్లా కార్యదర్శి కాముని గోపాలస్వామి ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : ముఖ్యమంత్రి ప్రకటించిన వేతనాల పెంపులో శాస్త్రీయత లేదనీ CITU…

39వ వార్డులో ఉచిత ఆయుష్ వైద్య శిబిరం విజయవంతం

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట 39వ వార్డు పరిధిలోని “స్వేచ్ఛ బడి”లో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత ఆయుష్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండ తీవ్రత కారణంగా వచ్చే ఎండదెబ్బ, వడదెబ్బ నివారణకు…

అసంపూర్తి భవనాలతో ర్యాంకులు ఎలా కొడుతారు…?

- రెండు ఏళ్ల నుండి సిద్దిపేట లో అర్దాంతరాంగ ఆగిపోయిన అభివృద్ధి పనులు.. - గత ప్రభుత్వం లో మంజూరు అయిన బిసి స్టడీ సర్కిల్ పనులు చివరి దశలో ఉన్న రెండేళ్లల్లో తట్టేడు మట్టి ఎత్తని కాంగ్రెస్ ప్రభుత్వం.. - బిసి స్టడీ సర్కిల్ భవన…

వరి పండించచడానికి రైతులు ముందుకు రావాలి – సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : వచ్చే ఖరీఫ్ సీజన్ లో సన్న వరి ధాన్యం పండించేందుకు ప్రతి రైతు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి పిలుపునిచ్చారు.మంగళవారం చేర్యాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను…

ఆశా వర్కర్స్ కు రు 18000/- వేతనం చెల్లించాలి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : ఆశా వర్కర్లకు ప్రతి నెల 1వ తేదీన పారితోషికాలు వచ్చే విధంగా చూడాలని, రూ.18,000/-ల ఫిక్సిడ్ వేతనం ఇవ్వాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో సిఐటియు…

రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలి జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : జిల్లాలోని రా రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించి ఒకటిన్నర లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని దించుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి సూచించారు.సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లాలోని…

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై మహిళా కాంగ్రెస్ ఆందోళన మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్రానికి…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఆల్ ఇండియా మహిళా అధ్యక్షురాలు అల్కా లాంబా ఆదేశాల మేరకు,…

విద్యార్థులు చదువుతో పాటు ధైర్యంగా నిలబడేలా తీర్చి దిద్దాలి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : విద్యార్థులకు చదువుతో పాటు ధైర్యంగా నిలబడడం, మానసిక శారీరక సామర్ధ్యాలు పెంపొందించడం, నాయకత్వ లక్షణాలతో కూడిన మంచి విలువలను అందించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఉపాధ్యాయులకు సూచించారు. ఆదివారం…

అ’పూర్వ’ విద్యార్థుల కలయిక

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : చంద్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005- 06 లో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. 20 సంవత్సరాల తర్వాత మళ్లీ అందరూ తాము చదువుకున్న పాఠశాలలో…

వచ్చే ఖరీఫ్ సీజన్ లో సన్న వరి ధాన్యం పండించేందుకు రైతులు ముందుకు రావాలి సిద్దిపేట జిల్లా కలెక్టర్…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : వచ్చే ఖరీఫ్ సీజన్ లో సన్న వరి ధాన్యం పండించేందుకు ప్రతి రైతు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి పిలుపునిచ్చారు.శనివారం హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాంలో వరి ధాన్యం దిగుమతి…