మాజీ మంత్రి హరీశ్రావు విమర్శలను ఖండించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
సంగారెడ్డి ముద్ర ప్రతినిధి, ఫిబ్రవరి:
అభివృద్ధి అంటే కేవలం అద్దాల మేడలు,బహుళ అంతస్తుల భవనాలు కాదు.హాస్పిటళ్లు అంటే కేవలం పేపర్ల మీద జీవోలు ఇచ్చి,స్లాబులు వేస్తే సరిపోదు’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహ పేర్కొన్నారు.…