దోషులను కఠినంగా శిక్షించాలి బీజేపీ రాష్ట్ర నేత రావుల రాం నాథ్
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
పట్టణంలోని సోఫీ నగర్ లో ఎస్టీ బాలికలపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర నేత రావుల రాం నాథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అత్యాచార బాధిత బాలికల కుటుంబ సభ్యులను ఆదివారం…