శ్రీ పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన సేవ
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం
శ్రీ పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన సేవను అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించి శ్రీ…