25 కోట్ల పార్కు స్థలాన్ని స్వాధీనం చేసుకున్న హైడ్రా
ముద్ర, బండ్లగూడ: నార్సింగి మున్సిపల్ పరిధిలో కబ్జాకు గురవుతున్న 25 కోట్ల విలువచేసే పార్కు స్థలాన్ని హైడ్రా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్సింగి టౌన్ లోని అరుణోదయ కాలనీలో హౌసింగ్ సొసైటీ కి సంబంధించిన సుమారు 1600 గజాలు స్థలం…