చెక్ పోస్ట్ ల నందు నిరంతర నిఘా- జిల్లా ఎస్పీ నరసింహ
ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి
వరి ధాన్యం తరలింపులో రైతులకు పోలీసులు సహకారిగా ఉండాలని, ఇతర శాఖలతో సమన్వయంగా పనిచేయాలని పోలీసు అధికారులకు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. జిల్లాలో ఐకెపి కేంద్రాల నుండి వరి ధాన్యం ఎగుమతి,…