ఐక్యతతోనే బహుజనులకు రాజ్యాధికారం- మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు
ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి;
ఐక్యతతోనే బహుజనులకు రాజ్యాధికారం దక్కుతుందని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. జిల్లా కేంద్రంలో జే ఫంక్షన్ హాల్లో మాదిగల ఓట్లు మాదిగలకే అనే నినాదంతో మాదిగ మహాశక్తి నాయకులు సగరపు…