పుర పోరులో 80శాతం ప్రజలు ప్రజాపాలనను ఆమోదించారు -ఢిల్లీలో మీడియాతో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
వచ్చే నెల 15లోపు నామినేటెడ్ పోస్టులు భర్తీ
పార్టీ కోసం పని చేసే వారికే ప్రాధాన్యం
వచ్చే రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దే విజయం
న్యూఢిల్లీ :
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులన్నింటినీ వచ్చే నెల 15 లోపు భర్తీ చేస్తామని టీపీసీసీ…