తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జల వివాదాలపై కేంద్ర కమిటీ సమావేశం
తొలిభేటీ ఓకే..
నీటి హక్కు వాదనను బలంగా వినిపించిన రాష్ట్ర ఇరిగేషన్ సెక్రటరీ
కమిటీ ముందుకు 12అంశాలు
న్యూఢిల్లీలో రెండుగంటల పాటు చర్చలు
రెండో భేటీపై ఉత్కంఠ
హాజరైన కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ, ఎన్ డబ్ల్యూడీఏ ఛైర్మన్లు. ఉన్నతాధికారులు…