పేద విద్యార్థుల చదువుకు చేయూతనిస్తూ ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తున్న రాజ్ గోపాల్ రెడ్డి దంపతులు
మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తూ పేద విద్యార్థుల చదువుకు అండగా నిలుస్తున్న కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి దంపతులు మరోసారి తమ సేవా భావాన్ని చాటుకున్నారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుగోడు…