నిధులు విడుదల చెయ్యాలని మంత్రిని కలిసిన ఎమ్మెల్యే కుంభం
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
రాష్ట్ర ఇరిగేషన్ శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా బస్వాపూర్ ప్రాజెక్ట్ తిమ్మపూర్ ఆర్ & ఆర్ ప్యాకేజ్ నిధులు విడుదల…