‘జనగణన 2027’ అవగాహన ర్యాలీ
ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
భారత జనాభా గణన- 2027లో అందరూ భాగస్వాములు కావాలని గద్వాల డీటీ అజిత్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం గద్వాల పట్టణంలో జనగణన (Census) 2027 పై అవగాహన కార్యక్రమం అధికారుల నిర్వహించారు. ఈ సందర్భంగా…