అమీర్ పేటలో అగ్నిప్రమాదం
షార్ట్ సర్క్యూట్ తో మైత్రివనం నీలగిరి బ్లాక్లో మంటలు
మంటల్లో చిక్కుకున్న 200 మంది విద్యార్ధులు
సురక్షితంగా బయటికి తీసుకువచ్చిన పోలీసులు
ముద్ర, హైదరాబాద్ :
అమీర్పేటలోని మైత్రివనం ఏరియాలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది.…