పదోన్నతి బాధ్యతలను మరింత పెంచుతుంది: జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న బద్రీ నాయక్ ఇటీవల ఏఎస్ఐగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో…