ముసాపేటలో ఘనంగా ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు: ముఖ్యఅతిథిగా హాజరైన బండి రమేష్
ముద్ర కూకట్పల్లి :
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముసాపేటలో ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చున్ను పాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు టీపీసీసీ ఉపాధ్యక్షులు మరియు కూకట్పల్లి నియోజకవర్గ…