రైతు సంక్షేమం పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం- రైతు మహాధర్నాలో బీజేఎల్పీ నేత ఏలేటి
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఆరుగాలం కష్టపడి పండించిన పంటల కొనుగోళ్లలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రైతాంగానికి తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన…