టిప్పర్ లారీ ఢీకొని మహిళ మృతి
ముద్రా ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాసుకుంట వద్ద శనివారం భార్య భర్తలు ప్రయాణిస్తున్న బైక్ ను టిప్పర్ లారీ ఢీ కొట్టగా భార్య కింద పడి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వీరిది
మూటకొండూరు మండలం…