16 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడం దారుణం…
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
రైతులను తేమ పేరుతో, మాచర్ రావడం లేదని 16 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడం దారుణమని ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి మాజీ శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి, బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల…