మృతురాలి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన శ్రీ చైతన్య యూత్
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
భువనగిరి మండలంలోని పెంచికల్ పహాడ్ గ్రామానికి చెందిన గోపె నర్సమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం శ్రీ చైతన్య యూత్ సభ్యులు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుమారుడు గోపె నరసింహా కుటుంబానికి…