కబ్జాదారుల నుండి శంభుని కుంటను కాపాడాలి… ప్రజలందరికీ ఉపయోగపడేలా సుందరీకరించాలి….…
ముద్ర, శేరిలింగంపల్లి :
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని బీరంగూడ లో ఉన్న శంభునికుంటను కబ్జాదారుల నుండి కాపాడి ప్రజలందరికీ ఉపయోగపడేలా సుందరీకరణ చేయాలని సిపిఎం నాయకులు నాయిని నరసింహారెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు వినతి…