డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు -కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపిన ప్రజా సంఘాల నాయకులు
ముద్ర, తాండూర్.
ఆర్టీసీ జేఏసీ పిలుపుతో బుధవారం వికారాబాద్ జిల్లా తాండూర్ ఆర్టీసీ డిపోలో తమ డిమాండ్ల సాధన నిమిత్తం కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. మంగళవారం అర్ధరాత్రి నుండి ఆర్టీసీబస్సులతో పాటు ప్రైవేట్ బస్సులు సైతం కదలక…