చోరీకి గురైన ఫోన్ల అందజేత
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గత కొద్ది మాసాలుగా చోరికి గురైన రూ.12 లక్షల విలువైన 100 ఫోన్లను పోలీసులు రికవరీ చేసి సంబంధిత వ్యక్తులకు అందజేశారు. ఎస్పీ జానకి షర్మిల ఆదేశాలతో పోలీసులు మొబైల్ దొంగతనాలపై…