అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందించాలి -జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ తెలిపారు.
శుక్రవారం రంగారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఉమ్మడి రంగారెడ్డి…