ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకుందాం – ఎస్టీయూ రాష్ట్ర విద్యా సదస్సులో ప్రొఫెసర్ కాశీం
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నదని ప్రొఫెసర్ కాసిం అన్నారు. స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (ఎస్టీయూ టియస్) ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడలోని సంఘ భవనంలో రాష్ట్ర అధ్యక్షులు సదానందం గౌడ్…