రోజుకు 15 వేల మెట్రిక్ టన్నుల సేకరణే లక్ష్యం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి
జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా, డివిజన్ స్థాయి, మండల స్థాయి…