హెచ్పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
హైద్రాబాద్ కింగ్ కోటి హాస్పిటల్ లో శనివారం రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహ హెచ్ పి వి వ్యాక్సిన్ డ్రైవ్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజ నర్సింహ మాట్లాడుతూ నేటి నుండి 3 నెలల…